kittaya Posted September 3, 2016 Report Share Posted September 3, 2016 Idi jaragalani manaspurithiga korukuntunna.... same ide mana bHRAMAM GARU KUDA CHEPPARU న్యూఢిల్లీ : రష్యన్లు హిందువులుగా మారిపోబోతున్నారట! కమ్యూనిజాన్ని వదిలేస్తారట! యావత్తు ఆసియాపై భారతదేశం ఆధిపత్యం సాధిస్తుందట! ప్రెంచ్ మేధావి నోస్ట్రడామస్ చెప్పిన జోస్యాల గురించి వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో చర్చ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎనిమిదో శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ చెప్పిన దాదాపు 800 జోస్యాలు ఈ 400 ఏళ్ళలో నిజమయ్యాయి. భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉందని, బలమైన శక్తిగా ఎదుగుతుందని నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో హిందూత్వం విస్తరిస్తుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో శక్తివంతమైన నేత ఉద్భవించడం తాను చూస్తున్నానని నోస్ట్రడామస్ చెప్పారు. ఆ నేత హిందువు అని, మూడు సముద్రాలు కలిసే ప్రాంతంలో ఆ నేత జన్మిస్తాడని, యావత్తు ఆసియాను ఏకతాటిపైకి తీసుకొస్తాడని పేర్కొన్నారు. రష్యా కమ్యూనిజంను వదిలేసి హిందుత్వాన్ని స్వీకరిస్తుందని జోస్యం చెప్పారు. మధ్యప్రాచ్య దేశాలపై హిందూ దళాలు ఆధిపత్యం సాధిస్తాయని, కాకసస్ పర్వత ప్రాంతంలో రష్యన్ సైన్యం, భారత సైన్యంతో చేతులు కలుపుతుందని పేర్కొన్నారు. ఈ రెండు దళాలు కలిసి మధ్యధరా సముద్రాన్ని దాటుతాయని భవిష్యత్తును సూచించారు. హిందూ నాయకుడు భీకర పోరాటం తర్వాత పారిస్ను వశం చేసుకుంటాడని జోస్యం చెప్పారు. http://www.andhrajyothy.com/artical?SID=305052 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.