kiladi bullodu Posted September 27, 2016 Report Share Posted September 27, 2016 ఆ కొత్త పెళ్లికొడుకు ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఓ అందమైన అమ్మాయిని తన భార్యగా చేసుకున్నాడు. అయితే ఆమె మాత్రం తన కొత్త భర్తకు షాక్ ఇచ్చి ఇంట్లోని నగదు, డబ్బుతో సహా పరారైంది. దీంతో షాక్ తినడం ఆ భర్త వంతు అయ్యింది. గుజరాత్లోని అమరైవాడిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అమర్ వాడీలోని ఆదర్శ్ అపార్ట్ మెంట్లో నివాసం ఉండే రాజ్ పుత్ కు సంబంధాల వేటలో ఉన్నారు బంధువులు. రాజ్ పుత్ మేనమామ ఓ మ్యారేజ్ కన్సల్టెన్సీ ద్వారా మహారాష్ట్రకి చెందిన యోగిత(22) అమ్మాయి ఫోటో చూశాడాయన. అమ్మాయి అందంగా ఉండటంతో ఆమెను ఓకే చేసేశారు. ఆమెకు ఒక్క అన్న మాత్రమే ఉన్నాడని చెప్పినా అమ్మాయి బాగుండడంతో వారు ఓకే చెప్పేశారు. రాజ్ పుత్ను మోగితను పెళ్లి చేసుకున్న 10 రోజులకే యోగిత, ఆమె అన్నయ్య ఇంట్లోని నగలతోసహా ఉడాయించారు. వారి మీద మొదటి నుంచి అనుమానంగా ఉన్న రాజ్ పుత్ మేనమామ వెంటనే పోలీసులను అప్రమత్తం చేయటంతో ఎక్కువ దూరం పారిపోక ముందే వారిని అరెస్టు చేసి వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిలాడీ అన్నాచెల్లెలు. గుజరాత్ తోపాటు పలు రాష్ట్రాల్లో పేక్ పెళ్లి రాకెట్ ను నడపుతున్నారంట. వారు చెప్పిన పెళ్లికొడుకుల జాబితాను చూసిన పోలీసులు విస్తూ పోయారు. ప్రస్తుతం అసలు సూత్రధారి పెళ్లిళ్ల ఏజెంట్ కోసం వెతుకుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
pirangi Posted September 27, 2016 Report Share Posted September 27, 2016 ammayi face ni reveal cheyochu kada ...paapam inkokadu bali kakunda vuntaru.... Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted September 27, 2016 Report Share Posted September 27, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
ceelogreen Posted September 27, 2016 Report Share Posted September 27, 2016 kottesam Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.