Jump to content

Arya vyshyula sanshemame TDP lakshyam


Navyandhra

Recommended Posts

‘ఆర్యవైశ్యుల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉంది’ 
amr-gen2a.jpg

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి, సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం లబ్బీపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైశ్యుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రూ.30 కోట్లు కాదు రూ.300 కోట్లు కేటాయించడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఎంతో ఆనందంగా ఉంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపాకు చెందిన ఓ నేత సీఎంపై చేస్తున్న అనవసరమైన వ్యాఖ్యలను ఖండించారు. తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులంతా ధైర్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.  రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంపీ టీజీ వెంకటేష్‌ను విమర్శించే అర్హత వైకాపా నాయకులకు లేదన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పడం తెదేపా అజెండాలో ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెనుగొండ సుబ్బారాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

3 hours ago, Navyandhra said:
‘ఆర్యవైశ్యుల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉంది’ 
amr-gen2a.jpg

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి, సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం లబ్బీపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైశ్యుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రూ.30 కోట్లు కాదు రూ.300 కోట్లు కేటాయించడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఎంతో ఆనందంగా ఉంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపాకు చెందిన ఓ నేత సీఎంపై చేస్తున్న అనవసరమైన వ్యాఖ్యలను ఖండించారు. తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులంతా ధైర్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.  రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంపీ టీజీ వెంకటేష్‌ను విమర్శించే అర్హత వైకాపా నాయకులకు లేదన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పడం తెదేపా అజెండాలో ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెనుగొండ సుబ్బారాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

frst avi chepinchi matladu ra labbe ga Balakrishna+gif+iamges.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...