Jump to content

న్యూస్ చానెళ్లకు డీజీపీ వార్నింగ్


Paidithalli

Recommended Posts

  ప్రణయ్ హత్యోదంతం తాలూకు సీసీటీవీ ఫుటేజీని చాలా చానెళ్లు పదే పదే ప్రసారం చేశాయి. ఆ తర్వాత నిన్న ఎర్రగడ్డలో సందీప్ - మాధవిల పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూస్ చానెళ్లపై తెలంగాణ సర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. వీక్షకులను ఆకర్షించి టీఆర్పీలను పెంచుకునే క్రమంలో హింసాత్మక దృశ్యాలను పదేపదే ప్రసారం చేయవద్దంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Paidithalli said:

  ప్రణయ్ హత్యోదంతం తాలూకు సీసీటీవీ ఫుటేజీని చాలా చానెళ్లు పదే పదే ప్రసారం చేశాయి. ఆ తర్వాత నిన్న ఎర్రగడ్డలో సందీప్ - మాధవిల పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూస్ చానెళ్లపై తెలంగాణ సర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. వీక్షకులను ఆకర్షించి టీఆర్పీలను పెంచుకునే క్రమంలో హింసాత్మక దృశ్యాలను పదేపదే ప్రసారం చేయవద్దంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Motham aripoyina taruvatha no use

Link to comment
Share on other sites

16 minutes ago, Paidithalli said:

  ప్రణయ్ హత్యోదంతం తాలూకు సీసీటీవీ ఫుటేజీని చాలా చానెళ్లు పదే పదే ప్రసారం చేశాయి. ఆ తర్వాత నిన్న ఎర్రగడ్డలో సందీప్ - మాధవిల పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో న్యూస్ చానెళ్లపై తెలంగాణ సర్కార్ కొన్ని ఆంక్షలు విధించింది. వీక్షకులను ఆకర్షించి టీఆర్పీలను పెంచుకునే క్రమంలో హింసాత్మక దృశ్యాలను పదేపదే ప్రసారం చేయవద్దంటూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఓ ప్రకటన విడుదల చేశారు.

padhe padhe kaadu 

okkasari kooda cheyakoodadhuuuuu 

internet should be filtered 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...