Jump to content

Tea ammukune vadi matalu vinte ilage untadi— manmohan


psycopk

Recommended Posts

15 hours ago, Vaampire said:

Lol. Akariki congi leaders ni mose sthithi ki vellipoyava...

 

fyi, mee chekka gaadu modi mundu bend avvaniki malli ready

Evvi anni democratic compulsion lo part and parcel. Royal pulkas kada avasaranni batti evvadidina nakochu, avasaram teeraka evvadinina 10gochu.. danne Rajasam antaru guntur, Vijayawada lo.. and aa jathi ni Pulka jathi antaru@3$%

Link to comment
Share on other sites

16 hours ago, psycopk said:

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, యువతకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పదోవ పట్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ రోజు డిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘భారత్ బచావో’ ర్యాలీలో మన్మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని పెంచుతామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆ హామీలన్నీ వట్టివేనని రుజువైంది. ఈ ఆరేళ్ల కాలంలో మోదీ చేసిన పని ప్రజలను తప్పదోవ పట్టించడమొక్కటే’ అని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొనడానికి దేశం నలుమూలలనుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.

Papam Jebu donganu nammukunte eddaru munigaru. Eppudu inkendi chekka bhajana cheskovadame..@3$%

Link to comment
Share on other sites

16 hours ago, psycopk said:

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, యువతకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పదోవ పట్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ రోజు డిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘భారత్ బచావో’ ర్యాలీలో మన్మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని పెంచుతామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆ హామీలన్నీ వట్టివేనని రుజువైంది. ఈ ఆరేళ్ల కాలంలో మోదీ చేసిన పని ప్రజలను తప్పదోవ పట్టించడమొక్కటే’ అని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొనడానికి దేశం నలుమూలలనుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.

E political compulsion edite undo.. that made lot of ppl to stay away from TDP...  TDP ni nethinettuko.. ante kani Congini kuda inthala support cheyala with whom TD fought for 30Yrs..

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...