Prime9News Posted July 28, 2021 Report Share Posted July 28, 2021 మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పై దాడిని మాజీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఈమేరకు వైసీపీ సర్కార్ పై ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకు ఆయనపై దాడి చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రిపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కొండపల్లి ఫారెస్టులో అక్రమ మైనింగ్ తో వేలకోట్లు కొల్లగొట్టిన వసంత వీరప్పన్ బండారం బయటపెట్టారని, నిర్వాసితుల పక్షాన నిలిచి సర్కారుని నిలదీస్తున్నారనే కక్షతో సజ్జల నాయకత్వంలో @ దేవినేని ఉమా గారిపై వైసీపీ రౌడీమూకలు దాడిచేయడం రాష్ట్రంలో అరాచక పాలనకి పరాకాష్ట Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.