#CovidUpdates రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసుల తో కలిపి రాష్ట్రం లో #COVID19 పాజిటివ్ కేసు ల సంఖ్య 226 కి పెరిగింది pic.twitter.com/JjQa4YOh4J

— ArogyaAndhra (@ArogyaAndhra) April 5, 2020