#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 
*9,159 సాంపిల్స్ ని పరీక్షించగా 68* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒక్కరు మరణించారు#APFightsCorona #COVID19Pandemic

— ArogyaAndhra (@ArogyaAndhra) May 20, 2020