ఏబీఎన్‌ చానల్‌లో నేను మాట్లాడినట్లుగా ప్రసారం చేసిన ఆడియో పచ్చి ఫేక్‌. ఆ గొంతు నాది కానే కాదు. నా గొంతును మిమిక్రీ చేయలేక బొక్కబోర్లా పడ్డారు. ఓటమి తధ్యం అని తెలిసి జిమ్మిక్కులు మొదలెట్టారు. ఓట్ల కోసం ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే కుటిల యత్నం అది. అధఃపాతాళానికి దిగజారుతున్నారు!

— Vijayasai Reddy V (@VSReddy_MP) April 6, 2019