ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు.(1/3)#MothersDay

— Lokesh Nara (@naralokesh) May 9, 2021