మంత్రాలయం నియోజకవర్గం మాధవరం మీదుగా పాదయాత్రగా వెళ్తుండగా, డిసిఎం వ్యానులో వలస కుటుంబాలు ఎదురయ్యాయి. వ్యాన్ ఎక్కి వారితో మాట్లాడాను. వ్యవసాయానికి నీటివసతి లేక, చేసేందుకు పనిలేక, ధరలు భారమై తెలంగాణ, గుంటూరుకి వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తున్నాం అని చెప్పారు. pic.twitter.com/I3JhIe7Ffd
— Lokesh Nara (@naralokesh) April 27, 2023