రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?
కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టారు.పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదు.(1/2)

— N Chandrababu Naidu (@ncbn) July 14, 2021