మేము తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఎక్కడ తమ ఇళ్లు కూడా లాగేసుకుంటారో అని భయపడి, ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రావటం లేదు. లేకపోతే, మా రోడ్ షో అదిరిపోయేది అంటున్న వైసీపీ బులుగు సైకోలు..
— Telugu Desam Party (@JaiTDP) May 4, 2024
జగన్ కనిపిస్తే చాలు, ఇళ్ళల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్న జనం. #JaruguJagan #EndOfYCP… pic.twitter.com/tyQZf8cvuP