చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏప్రిల్ నుండే 4000 రూపాయలు పింఛను అమలు చేస్తానని హామీ ఇచ్చారు.. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పింఛను 3500 ఇస్తాడట.. అది కూడా మొదటి మూడున్నర ఏళ్ళు 3000 ఇచ్చి.. 2028 లో 3250, మళ్ళీ ఎలెక్షన్ల నాటికి 3500 చేస్తాడంట.. #RRRforUndi #RRRforTDPpic.twitter.com/NsMnfPK0XO

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 27, 2024