ఏపిలో మరో సారి అధికారం ఇస్తే పేదవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు, రాష్ట్రాన్ని 14ఏళ్లు పాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 20, 2024
చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు సంపద సృష్టించడం తెలుసని మహిళందరిని… pic.twitter.com/rWhdyM6gFa