బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💫
— Rahul (@2024YCP) April 13, 2024
బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి విసిరిన అగంతకులు
పూలతో పాటు జగన్ పైకి రాయి విసిరిన అగంతకులు
సీఎం జగన్ ఎడమ కంటిపై తగిలిన రాయి
రాయి ఫోర్స్ గా తగలడంతో స్వల్పంగా వాచిన కన్ను
సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఘటన#MemanthaSiddham pic.twitter.com/XSIOi3s4a8