#CovidUpdates: రాష్ట్రంలో ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 10:30 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో, తూర్పు గోదావరి జిల్లా లో 2, విశాఖపట్నం లో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164 కు పెరిగింది. #ApFightsCorona @AndhraPradeshCM @MoHFW_INDIA pic.twitter.com/K27QZ3SVnv

— ArogyaAndhra (@ArogyaAndhra) April 3, 2020