రాష్ట్రంలో ఈ రోజు కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా కర్నూల్ లో 18, నెల్లూరు లో 8, పశ్చిమ గోదావరి లో 5, కడప లో 4, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.కొత్తగా నమోదైన 37 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 303 కి పెరిగింది #APFightsCorona pic.twitter.com/3D9orDlGz6

— ArogyaAndhra (@ArogyaAndhra) April 6, 2020