#CovidUpdates రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణ జిల్లా లో 6, చిత్తూరు లో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 329 కి పెరిగింది#ApFightsCorona pic.twitter.com/v4z1d4TfYk

— ArogyaAndhra (@ArogyaAndhra) April 8, 2020