#CovidUpdates: రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది. #APFightsCorona #Covid pic.twitter.com/d6NirKofh9

— ArogyaAndhra (@ArogyaAndhra) April 8, 2020