ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో ఫలించిన విదేశాంగ మంత్రి శ్రీ @DrSJaishankar గారి దౌత్యం.

దుబాయ్ లో 18 ఏండ్ల జైలు శిక్షనుంచి విముక్తితో తెలంగాణలోని సిరిసిల్లకు చేరుకున్న మల్లేశం, రవి, హన్మంతు, లక్ష్మణ్, వెంకటేశ్. కుటుంబ సభ్యులతో ఉద్విఘ్న క్షణాలు.… pic.twitter.com/WBOVscvc6Y

— BJP Telangana (@BJP4Telangana) February 22, 2024