విశాఖ జిల్లా గుమ్మిరేవుల పంచాయతీలో....గంజాయి పంటను ధ్వంసం చేస్తున్న గిరిజనులు....కాకపోతే , తమ మీద కేసులు తీసేయమని ,ఇక నుంచి ఆహార పంటలే వేస్తామంటున్నారు......

అడవి బిడ్డలకు ఉన్న ఆత్మాభిమానం..... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేకపాయే.... pic.twitter.com/khvJCFzDsI

— సాహిత్ చౌదరి పోతిని (@SahithSayzzz) October 22, 2021