2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న నారా లోకేష్...
— Chakri Movva (@ChakriMovva) August 26, 2023
పాదయాత్ర నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సింహాద్రిపురం గ్రామం వద్ద 2600 కి.మీ. మైలురాయికి చేరింది.
టిడిపి సర్కారు వచ్చిన రెండేళ్లలో చింతలపూడి లిఫ్ట్ పూర్తిచేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట… pic.twitter.com/d6cWKlBv00