పుంగనూరు నియోజకవర్గంకు చెందిన బిసి నాయకుడు రామచంద్ర యాదవ్ ఇంటి పై దాడి చేస్తుంటే పోలీసుల ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు

మంత్రి పెద్దిరెడ్డి అండతో వారి అనుచరులు,వైసీపీ కార్యకర్తలు, రౌడీ మూకలు దాడి చేసి ఇంటిని ద్వంసం చేసారు

-టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి pic.twitter.com/zfjOcYtrYu

— JPR యువగళం (@JPRJayaPalReddY) December 5, 2022