మూడు రాజధానులే కొంపముంచనున్నాయా?

అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు వైసీపీ చెపుతున్న మూడు రాజధానుల కధలని నమ్మడం లేదని అర్దమవుతోంది. ఒకవేళ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పడుతుందని సీమ ప్రజలు నమ్ముతున్నట్లయితే లోకేష్‌కు అంత ప్రజాధారణ లభించి ఉండేదే కాదు.https://t.co/JPS4tOEoCi

— M9 NEWS (@M9News_) August 17, 2023