చంద్రబాబు హయాంలోనే దళితులకు మేలు జరిగింది. దళితులను చంపి జగన్ రెడ్డి డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెడుతున్న జగన్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా దళితులకు భూములు పంపిణీ చేస్తాం. సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణ చేస్తాం..: pic.twitter.com/frKxCmKH0T

— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) May 4, 2023