మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో నగదు స్వాధీనం.. రఘునందన్‌ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిషూల్‌ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్‌రెడ్డి ఇంట్లో రూ.2.50 కోట్లు, ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో కోటి, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌ ఇంట్లో రూ.3 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు#mallareddy #ITRaids

— NTV Breaking News (@NTVJustIn) November 24, 2022