2400 కి.మీ. మైలురాయిని చేరుకున్న యువగళం!
— Team Lokesh (@Srinu_LokeshIst) August 10, 2023
పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది...
ఈ సందర్భంగా లోకేష్ ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది @naralokesh… pic.twitter.com/s2MaHcq1Jh