సైకో పాలనలో మోడువారిన చెట్టయ్యింది రాష్ట్రం..
— Swathi Reddy (@Swathireddytdp) August 28, 2023
భవిత భరోసాకై నిరీక్షిస్తోంది యువతరం..
ఆకుపచ్చని కలలకి రెక్కలు తొడిగి
పసుపు పచ్చ జెండాని అండగా నిలిపి..
కదం తొక్కుతూ...పథం నిర్దేశిస్తూ ...
కదలి వచ్చింది యువగళం..
నవ్యాంధ్ర ఆశల కెరటం.. pic.twitter.com/TA69zeXGIp