విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేంతవరకు టీచర్లు, ఇతర సిబ్బందికి రూ.2000, వారి కుటుంబాలకు 25 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

— Telangana CMO (@TelanganaCMO) April 8, 2021