అమెరికాలో కాల్పుల ఘటనలో తెలుగు యువతి ఐశ్వర్య రెడ్డి మృతి

టెక్సాస్‌ రాష్ట్రం అలెన్‌ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో తెలుగు యువతి ఐశ్వర్య (27) ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య పర్‌ ఫెక్ట్‌ జనరల్… pic.twitter.com/UcShgHLAeQ

— Telugu Scribe (@TeluguScribe) May 8, 2023