తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమఆస్తుల కేసుల్లో 15ఏళ్లుగా ఉన్న స్టే తొలగింపు. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ నెల 21వ తేదీ నుండి రోజువారీ విచారణ చేపట్టనున్నారు. కాగా, ఓటు కు నోటు కేసు కూడా విచారణ జరగనుంది. #TDPTwiter #Hyderabad #UANow pic.twitter.com/PVmXR4VVw3

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) October 10, 2020