బాబు నిజ స్వరూపం బయటపడింది. గోదావరి పుష్కరాల్లో 30 నిండు ప్రాణాలు బలితీసుకొని, అలాంటివి కామన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కుంభమేళాలో పోలేదా, జగన్నాథ రథయాత్రలో నలిగిపోలేదా అనే అమానవీయ సమర్థింపు ఆయనకే చెల్లింది. pic.twitter.com/eMIe0sMJf4

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 9, 2020