♦కర్నూలు జిల్లా అవుకు మండలంలోని మంగంపేట జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
♦కొండల నుంచి జాలువారే నీటి ధారలు ప్రకృతి రమణీయతను చాటుతున్నాయి.
♦ ఆ నీటితోనే సుమారు వంద ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. pic.twitter.com/4Lm0vUuzJ8

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) August 9, 2021