ప్రభుత్వ యంత్రాంగం చేతులు ఎత్తేసింది, ప్రభుత్వ పెద్దలు వ్యక్తిత్వ హననంలో బిజీగా ఉన్నారు.కానీ నారా భువనేశ్వరి గారి సారధ్యంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ విస్మరించ లేదు.వరద ప్రాంతాల్లో అంటు రోగాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కావాల్సిన వనరులు,మందులు పంపిస్తూ ప్రజలను ఆదుకుంటున్నారు. pic.twitter.com/48OO7Z1wIt

— iTDP Official (@iTDP_Official) November 20, 2021