తెలుగుదేశం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా గ్రౌండ్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిర్వహించ తలపెట్టిన " దళిత ప్రతి ఘటన ర్యాలీ"ని పోలీసు బలగాలతో ఆపేయించారు జగన్ రెడ్డి. ర్యాలీకి వచ్చిన దళితులందరినీ ఒక భవనంలో నిర్బంధించారు pic.twitter.com/gS3qM64Qbc

— Telugu Desam Party (@JaiTDP) August 10, 2021