ఇది హిమాచల్ ప్రదేశ్ లోని చిట్కుల్ గ్రామంలో ప్రవహిస్తున్న బాస్పా నది. భారత్-టిబెట్ సరిహద్దుకు వాహనాల ద్వారా వెళ్ళగలిగే చివరి గ్రామం చిట్కుల్. భారతదేశంలో కల్లా అత్యంత స్వచ్ఛమైన వాయువు లభించేది కూడా చిట్కుల్ లోనే. pic.twitter.com/Ucvbg4VFwm

— Journey with Jogu (@JogulambaV) July 24, 2021