కాశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదు
ఆ రోజు ఆంధ్ర ప్రజల గొంతు నొక్కారు ఈ రోజు కాశ్మీర్ ప్రజల గొంతు నొక్కారు
ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ,గులాంనబీ ఆజాద్ ,ఒమర్ అబ్దుల్లా వంటి కాశ్మీరీ నాయకుల కైనా వారి వాదన వినిపించే అవకాశం ఇచ్చి తరువాత చేయవలసింది చేస్తే ఆక్షేపణ వుండేది కాదు

— Kesineni Nani (@kesineni_nani) August 6, 2019