హామీ ఇచ్చినట్లు మూడు వేల పెన్షన్ ఎలాగూ ఇవ్వడం లేదు. అదీకాక పెంచిన రూ.250 మామూళ్ల కింద కట్టాలి, పెన్షన్ కోసం కాళ్లు అరిగేలా తిరగాలి. నాడు చంద్రన్న పాలనలో ప్రజలకు పండుగ కానుకలు అందాయి. నేడు మాత్రం జగన్ గారి పాలనలో పండుగలకు ప్రభుత్వానికి ప్రజలే శిస్తు కట్టాల్సి వస్తోంది.

— Lokesh Nara (@naralokesh) October 4, 2019