డ‌బ్బులు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్ర‌జ‌ల సొమ్ము సీఎం నీళ్ల‌పాలు. సీఎం ఒక మీటింగ్‌లో తాగిన వాట‌ర్‌బాటిళ్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు ఖ‌రీదు అక్ష‌రాలా 43.44 ల‌క్ష‌లు. ఒక్క‌రోజులో ఇంత తాగారంటే అది అమృత‌మైనా అయ్యుండాలి, లేదంటే స్కామైనా చేసుండాలి.(1/2) pic.twitter.com/1U7aMF2lr2

— Lokesh Nara (@naralokesh) July 9, 2020