అమరావతి పేరు వింటేనే @ysjagan వణికిపోతున్నాడు. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యింది. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ..(1/3)#600DaysOfAmaravatiProtests pic.twitter.com/apwa6ScT7B

— Lokesh Nara (@naralokesh) August 8, 2021