.@ysjagan గాల్లోంచి నేల‌కు దిగు..జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయి. సీఎం సొంత కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోతే..ఏం జ‌రిగిందో క‌నుక్కునే తీరిక లేని ముఖ్య‌మంత్రిని ఏమ‌నాలి?వ‌ర‌ద‌క‌ష్టాలు తీర్చేందుకు ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ఎదురుచూడ‌టం వృథా.,(1/2)#AndhraPradeshFloods pic.twitter.com/kwyN2n7nsy

— Lokesh Nara (@naralokesh) November 20, 2021