వైకాపా రాక్ష‌సుల‌తో పోరాడుతున్న మైనారిటీల‌కు టిడిపి అండ‌గా నిలుస్తుంది. జ‌గ‌న్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి ఆక్ర‌మించిన భూమిని టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 24 గంట‌ల్లోగా అస‌లు య‌జ‌మాని అక్బర్ కి స్వాధీనం చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాం.#YuvaGalamPadayatra#Kurnool pic.twitter.com/kpz6cbQHH4

— Lokesh Nara (@naralokesh) May 7, 2023