రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. గత ప్రభుత్వంలో ఇందుకోసం 623ఎకరాల భూమి కూడా కేటాయించారు.(2/3)

— Lokesh Nara (@naralokesh) May 11, 2023