బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి.10 శాతం రిజర్వేషన్లు కట్ చేసింది జగన్. 16 వేల మంది బిసిలు పదవులు కోల్పోయారు. జగన్ ప్రభుత్వంలో 26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టారు.#BcPartyTdp#TDPBCparty #BCDrohiJagan pic.twitter.com/dkSXLB9Cge

— Lokesh Nara (@naralokesh) May 11, 2023