సాగునీటి కోసం జలదీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మండ్లెం ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసి, సాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. తంగడంచ వద్ద బిసిలతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నాను.(2/3) pic.twitter.com/45lpVTmdLV

— Lokesh Nara (@naralokesh) May 11, 2023