ఆగ్రిగోల్డ్ ఆస్తులను మేం బినామీ పేర్లతో కొట్టేశామని అబద్దపు ప్రచారంతో మాపై విషం చిమ్మిన జగన్...అధికారంలోకి వచ్చిన ఆరునెలల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి నాలుగేళ్లు దాటిపోయింది.ఆరునెలల్లో న్యాయం చేయడమంటే వారంరోజుల్లో సిపిఎస్ రద్దుచేసిన మాదిరిగానేనా జగన్మోసపురెడ్డీ?!

— Lokesh Nara (@naralokesh) May 12, 2023