కుందూ పోరాట సమితి నాయకులు, ఆర్యవైశ్యులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఆముదాలమెట్ల, సౌదరదిన్నె, కోవెలకుంట్ల, భీమునిపాడు, కంపమల్ల మీదుగా పాదయాత్ర సాగించాను.(2/2)#YuvaGalamPadayatra pic.twitter.com/FT4aKg3lCa

— Lokesh Nara (@naralokesh) May 21, 2023