200వరోజున 2700 కి.మీ.లకు చేరిన యువగళం.

తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీ...పైలాన్ ఆవిష్కరణ!

రాష్ట్రంలో సైకోపాలనపై సమరభేరి మోగిస్తూ ప్ర‌జాచైత‌న్య‌మే ల‌క్ష్యంగా నేను ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద 200వరోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకోవడం… pic.twitter.com/RfyNyRmk52

— Lokesh Nara (@naralokesh) August 31, 2023