ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారిన ఈవీఎం వోటింగ్ విధానం. ఈవీఎం ల వాడకం తో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయ వచ్చని పలువురు పేర్కొనడం ఆందోళనను కల్గిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని, పేపర్ బ్యాలెట్ విధాన్నాన్ని తిరిగి తీసుకు రావాలి.

— N Chandrababu Naidu (@ncbn) January 21, 2019